తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
![తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_6677b6a58866b.jpg)
- 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ బదిలీ..
- జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి..
- పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్..
- కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..
- యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్..