బిఆర్ఎస్ సభకు జడ్పీ చైర్మన్ గైర్హాజరు

బిఆర్ఎస్ సభకు జడ్పీ చైర్మన్ గైర్హాజరు

ఖమ్మం, ముద్ర ప్రతినిధి: కొంత కాలంగా భారాసతో దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గీయులు బుధవారం ఖమ్మం లో జరిగిన భారాస ఆవిర్భావ సభకు హాజరు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఖమ్మం నగరంలోని పలువురు కార్పొరేటర్లు, ఇతర  ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు.