గవర్నర్ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్గా పదోన్నతి
![గవర్నర్ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్గా పదోన్నతి](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63cf89d555aa4.jpg)
గవర్నర్ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్గా పదోన్నతి పొందారని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లైంగిక ఆరోపణలున్న మాజీ మంత్రితో కేసీఆర్ వేదిక పంచుకున్నారన్నారు. మరో మంత్రి ప్రతిపక్ష నేతను మంగళవారం మరదలు అని పిలిచారని చెప్పారు. బి అంటే బలత్కరీస్, ఆర్ అంటే రేపిస్టులు, ఎస్ అంటే లైంగిక వేధింపులు అని ఎద్దేవా చేశారు. నాయకులు ఎలా ఉంటే అనుచరులూ అలాగే ఉంటారని అన్నారు.