బి ఆర్ ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎన్నికలు 

బి ఆర్ ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎన్నికలు 

ముద్ర,జమ్మికుంట : జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిగ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ ,అనుబంధ కమిటీ ల ఎన్నికలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్,ఆర్ బి ఎస్ జిల్లా సభ్యులు కనపర్తి లింగారావు, సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావు, pacs డైరెక్టర్ గుజ్జ రాజశేఖర్ రావు, పొనగంటి రాజేశ్వర్ రావు ల ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.గ్రామ అధ్యక్షులు గా గుజ్జ ఉపేందర్ రావు, రైతు కమిటీ అధ్యక్షులు గా సయ్యం శివకుమార్, బీసీ సెల్ అధ్యక్షులు గా నీల నాగరాజు, ఎస్ సి సెల్ అధ్యక్షులు గా మొలుగురి కుమారస్వామి, యూత్ అధ్యక్షులు గా గుజ్జ దిలీప్ రావు, మహిళా అధ్యక్షురాలు గా పూదరి స్రవంతి, విద్యార్థి కమిటీ అధ్యక్షులు గా లింగంపల్లి హరీష్ రావు, సోషల్ మీడియా అధ్యక్షులు గా నాయినేని కొండాల రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంద్భంగా ఎన్నికయిన అధ్యక్షులు,కమిటీ సభ్యులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడుతామని తెలిపారు.