రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భగ్గుమన్న బీఆర్ ఏస్ .

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భగ్గుమన్న బీఆర్ ఏస్ .


మోత్కూర్ (ముద్ర న్యూస్ ): మోత్కూరు లో బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలోమోత్కూర్ మండల పరిధిలోని స్థానిక సబ్ స్టేషన్ వద్ద రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటల కరెంట్ చాలు అని రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలను చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్,బి ఆర్ ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులుబొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,మున్సిపల్ చైర్మన్ తిపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి,ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి జెడ్స్పీటీసీ గొరుపల్లీ శారద సంతోష్ రెడ్డి,వైస్ ఎంపీపీ బుషిపక లక్ష్మి,మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లీ వెంకటయ్య,కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కురెళ్ల కుమార్ స్వామి,లెంకల సుజాత - వేణు,కో ఆప్షన్స్ నెంబర్ ఎండీ సుల్తానా మజీద్ గణగాని నరసింహ,మున్సిపల్ యూత్ అధ్యక్షులు కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి,మండల యూత్ అధ్యక్షులు గణగని రాజేష్, మండల మహిళా అధ్యక్షరాలు మల్లం అనిత మున్సిపల్ మహిళ అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీను తదతరులు పాల్గొన్నారు.