డెస్క్ బెంచీలు అందజే్త

డెస్క్ బెంచీలు అందజే్త

భూతాన్ పోచంపల్లి,ముద్ర; భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల గ్రామానికి చెందిన పాక భాను ప్రకాష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డెస్క్ బెంచీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాక చంద్రయ్య యాదవ్,పాక మల్లేష్ యాదవ్,పాక వెంకటేష్ యాదవ్,కోట అంజిరెడ్డి,పాక బాలయ్య యాదవ్ ,కోట రామచెంద్ర రెడ్డి ,పాక నరసింహ్మ యాదవ్ ,పాక సాయి కిరణ్ యాదవ్ ,పాక రమేష్ యాదవ్ ,పాక కృష్ణ యాదవ్ ,కొమ్ము సాయి ,కట్కురి రంజిత్ గౌడ్ ,మంచాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.