నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

ముద్ర,తంగళ్లపల్లి:- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలోని శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన  అధ్యక్షుడిగాఎల్లం యాదవ్ బొలవేని ఉపాధ్యక్షులు నలవేని మల్లేశం, ప్రధాన కార్యదర్శి వర్కల మల్లేశం,క్యాషియర్ వర్కల రమేష్ ,కార్యవర్గ సభ్యులువర్కల ఆంజనేయులు,బోలవేని హరీష్,బోలవేని కళ్యాణ్,వర్కల రాజు,జక్కుల బాబు ఎన్నికయ్యారు.సంఘ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యవర్గ సభ్యులురానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.