తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్పై విచారణ
![తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్పై విచారణ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644a348ccebd7.jpg)
తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్పై విచారణ. వాదనలు వినిపిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి. నాలుగు అంశాలపై సీబీఐ ఆరోపణలు చేస్తోంది. దస్తగిరి స్టేట్మెంట్, గూగుల్ టేక్ఔట్సీబీఐ పరిగణనలోకి తీసుకుందన్న అవినాశ్ న్యాయవాది.