కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్​ మెట్రో సర్వీసు

కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్​ మెట్రో సర్వీసు

కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్​ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సౌకర్యం, సౌలభ్యం, భద్రత వాటర్​ మెట్రో ప్రత్యేకతలు.  తక్కువ ధరలతో పాకెట్​ ఫ్రెండ్లీ ప్రయాణం. డిజిటల్​ బుకింగ్​ సదుపాయం ఉంది.