కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీసు
![కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీసు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64478f27f343c.jpg)
కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సౌకర్యం, సౌలభ్యం, భద్రత వాటర్ మెట్రో ప్రత్యేకతలు. తక్కువ ధరలతో పాకెట్ ఫ్రెండ్లీ ప్రయాణం. డిజిటల్ బుకింగ్ సదుపాయం ఉంది.