మున్సిపాలిటీ గా చేవెళ్ల

మున్సిపాలిటీ గా చేవెళ్ల

పల్లె ప్రగతి దినోత్సవంలో తీపి కబురు చెప్పిన ఎంపీ రంజిత్ రెడ్డి

ముద్ర న్యూస్, చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి చేవెళ్ల ప్రజల కల అయిన త్వరలో తీరబోతుందనీ, చేవెళ్ల మున్సిపాలిటీ గా అవతరించబోతుందని ప్రకటించారు.