యాదాద్రి పవర్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-యాదాద్రి పవర్ ప్లాంట్ పై ఉన్నతధికారులతో శనివారం మంత్రులు సమీక్ష చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఈ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.