టెక్సాస్ దుండగుల కాల్పుల్లో నేరేడుచర్ల అమ్మయి మృతి

టెక్సాస్ దుండగుల కాల్పుల్లో నేరేడుచర్ల అమ్మయి మృతి

అమెరికాలోని టెక్సాస్ లో శనివారం జరిగిన దుండగుల కాల్పుల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో పాత నేరేడుచర్ల చెందిన తాటికొండ ఐశ్వర్య 27 మృతి చెందింది. ఐశ్వర్య తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్జ్ గా పని చేస్తున్నారు. ఐశ్వర్య నేరేడుచర్ల  మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ తాటికొండ రామ నరసింహారెడ్డి మనుమరాలు, అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య దుండగులు కాల్పుల్లో మృతి చెందడం పట్ల పాత నేరేడుచర్లలో విషాద ఛాయ నెలకొన్నాయి.