పుస్తె మట్టెలుపంపిణీ చేసిన జడ్పీ చైర్పర్సన్

పుస్తె మట్టెలుపంపిణీ చేసిన జడ్పీ చైర్పర్సన్
Puste Mattelu distributed by ZP Chairperson

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన కట్టంగూరు రవీందర్- లక్ష్మి కూతురు వివాహానికి రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుస్తె మట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్థికంగా వెనుకబడిన మున్నూరు కాపులకు మరింత చేయు తనందించి తమ వంతు సహకారం అందింస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాదినేని రాజేందర్, బండారి రాజ్ కుమార్, కౌన్సిలర్లు చుక్క నవీన్, తోట మల్లికార్జున్, సంఘం నాయకులు బండారి నరేందర్, అంజయ్య పటేల్, రాంగోపాల్, కాసేట్టి తిరుపతి, కొక్కు గంగాధర్, చిట్ల రవీందర్, ఆవిరిశెట్టి మల్లారెడ్డి, చిట్ల అంజన్న భారతపు లింగారెడ్డి, సిరిపురం రాజేశం, చిట్యాల భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.