రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు రెడ్డి ఐకేసి ఏకగ్రీవ తీర్మానం

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు రెడ్డి ఐకేసి ఏకగ్రీవ తీర్మానం

సిద్దిపేట :ముద్ర ప్రతినిధి: రెడ్డి కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి ఐకెసి ఏకగ్రీవ తీర్మానం చేసింది సిద్దిపేటలో ని బైరి అంజయ్య గార్డెన్లో శనివారం రోజున నిర్వహించిన సిద్దిపేట జిల్లా స్థాయి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి పంపింది గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయనందుని ఈ ఆత్మీయ సమ్మేళన సభ ద్వారా మరోసారి ప్రభుత్వానికి రెడ్డి కార్పొరేషన్ విషయాన్నీ గుర్తు చేస్తున్నామని రెడ్డి ఐకెసి నేతలు చెప్పారు.

జిల్లా నలుమూలల నుండి వేలాది మంది రెడ్డి కులస్తులు వివిధ పార్టీల్లో ఉన్న రెడ్డి ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల్లో ఉన్న రెడ్డి అధికారులు రెడ్డి కుల మహిళలు రైతులు యువ నేతలు హాజరయ్యారు వసంతం ఆత్మీయ సమ్మేళనం ఈ బీసీ రిజర్వేషన్ నామాలు లో జాప్యము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యము విదేశీ విద్య పథకం అమలులో జాప్యం పై ప్రభుత్వానికి పదేపదే విన్నవించారు అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి కుల ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు సభలో రెడ్డిల సమస్యలపై కళాకారులు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి ఆత్మీయ సమ్మేళనం లో రెడ్డి ఐకెసి నాయకులు  సంతోష్ రెడ్డి, జయపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి  పిట్ట శ్రీనివాస్ రెడ్డి, వసంత రెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి ,సుభాష్ రెడ్డి ,వట్టిపల్లి రాజిరెడ్డి ,ఎడ్ల శ్రీనివాసరెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి