రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:- నేడు రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వీహెచ్, పీ విజయారెడ్డి తదితరులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.