ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ముద్ర,తెలంగాణ:- ఎలక్టోరల్ బాండ్ల విషయంలో CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల డేటాను సీరియల్ నంబర్లతో సహా వెల్లడించాలని SBIను ఆదేశించింది. తమకు సమర్పించి ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలను పొందుపర్చాలని సూచించింది. వీటి విషయంలో ఎలాంటి గోప్యత ఉండకూడదని హెచ్చరించింది.