తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్​ఫాస్ట్​ రైల్వే లైన్ల సర్వే 

తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్​ఫాస్ట్​ రైల్వే లైన్ల సర్వే 

కొత్త సూపర్​ఫాస్ట్​ రైల్వే లైన్ సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్​ఫాస్ట్​ రైల్వే లైన్ల సర్వేకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్​ మార్గంలో ఒక సర్వే, విశాఖపట్నం –విజయవాడ–కర్నూలు మార్గంలో మరో సర్వే చేయాలని నిర్ణయం. సర్వే తరువాత ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడుతుంది.