తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వే
![తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వే](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64787c908e96f.jpg)
కొత్త సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్ మార్గంలో ఒక సర్వే, విశాఖపట్నం –విజయవాడ–కర్నూలు మార్గంలో మరో సర్వే చేయాలని నిర్ణయం. సర్వే తరువాత ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడుతుంది.