కేంద్రం ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కిషన్ రెడ్డి
![కేంద్రం ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కిషన్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646f1fd680a4f.jpg)
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో ఆయన రాష్ట్ర అవతరణ ఏర్పాట్లను పరిశీలించారు. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.