కేంద్రం ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కిషన్​ రెడ్డి 

కేంద్రం ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కిషన్​ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో ఆయన రాష్ట్ర అవతరణ ఏర్పాట్లను పరిశీలించారు. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.