చికిత్స పొందుతున్న  బిఆర్ స్ పార్టీ యూత్ నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

చికిత్స పొందుతున్న  బిఆర్ స్ పార్టీ యూత్ నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి ,భువనగిరి :భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన  బిఆర్ స్ పార్టీ యూత్ నాయకులు జమ్మల ప్రవీణ్ అనారోగ్యంతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.