నేడు జరిగే ప్రజా ఆశీర్వాద సభకు.....

నేడు జరిగే ప్రజా ఆశీర్వాద సభకు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నేడు జరిగే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నాడు ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని మూడవ వార్డులో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఆశీర్వాద సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు ఇంచార్జి జింకల రామకృష్ణ యాదవ్. మున్సిపల్ కౌన్సిలర్ భేతి రాములు. కొలుపుల హరినాథ్. కొంతం శంకర్. బింగి రవి. కరుణాకర్ రెడ్డి. బేదరకోట దుర్గేష్. ఎర్ర ప్రశాంత్. స్వాతి. సత్యలక్ష్మి. బాలమని. లావణ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.