అంత్యక్రియల్లో పాల్గొన్న   రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు

అంత్యక్రియల్లో పాల్గొన్న   రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు

ముద్ర, మోత్కూర్ : యాదాద్రి భువనగిరి జిల్లా  అడ్డగూడూరు మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన సుక్క యాకమ్మ అంత్యక్రియల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు. బొడ్డుగూడెం గ్రామం నందు బస్సు బోల్తా పడి మరణించిన విషయం తెలిసి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి  ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించి  అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  చిన్న పడిశాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఎండి జావిద్, నాయకులు గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.