న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది: ఎంపీ అవినాశ్​ రెడ్డి

న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది: ఎంపీ అవినాశ్​ రెడ్డి

న్యాయం గెలుస్తుందనే నమ్మకం మాకు ఉందన్న ఎంపీ అవినాశ్​ రెడ్డి. హైకోర్టు నిర్ణయం తరువాతే సీబీఐ కోర్టుకు హాజరవుతానన్నారు.    అప్పటివరకు సీబీఐ విచారణకు హాజరుకాలేనని చెప్పారు.  సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.