న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది: ఎంపీ అవినాశ్ రెడ్డి
![న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది: ఎంపీ అవినాశ్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640ad308c2f9d.jpg)
న్యాయం గెలుస్తుందనే నమ్మకం మాకు ఉందన్న ఎంపీ అవినాశ్ రెడ్డి. హైకోర్టు నిర్ణయం తరువాతే సీబీఐ కోర్టుకు హాజరవుతానన్నారు. అప్పటివరకు సీబీఐ విచారణకు హాజరుకాలేనని చెప్పారు. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.