కోడికత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా

కోడికత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా

ఏపీలో కోడికత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. విచారణను వాయిదా వేసిన ఎన్​ఐఏ కోర్టు. పదోన్నతిపై వేరే కోర్టుకు వెళ్లనున్న న్యాయమూర్తి జస్టిస్​ వీఎస్​ ఆంజనేయ మూర్తి. కోడికత్తి కేసు వివరాలను కొత్త జడ్జి వింటారు.