కోడికత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా
ఏపీలో కోడికత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. విచారణను వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు. పదోన్నతిపై వేరే కోర్టుకు వెళ్లనున్న న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ ఆంజనేయ మూర్తి. కోడికత్తి కేసు వివరాలను కొత్త జడ్జి వింటారు.