నిప్పంటించుకొని యువకుడి ఆత్మహత్య
![నిప్పంటించుకొని యువకుడి ఆత్మహత్య](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6458f73c288ac.jpg)
ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో నిప్పంటించుకొని అందే రవి తేజ (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలో కెళితే నిజామాబాద్ జిల్లాకు చెందిన అందే రవి తేజ, స్తంభంపల్లికి చెందిన ప్రేమించిన ఓ యువతిని ఇంటి ముందు అందే రవి తేజ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. పోలిసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.