నిరుద్యోగ సమస్యపై అన్ని పార్టీలు ఏకం కావాలి: వైఎస్ షర్మిల
![నిరుద్యోగ సమస్యపై అన్ని పార్టీలు ఏకం కావాలి: వైఎస్ షర్మిల](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642bec1de0eb6.jpg)
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్తో ముగిసిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ. నిరుద్యోగుల పక్షాన పోరాడటమే ‘టీ సేవ్’ లక్ష్యం. అన్ని పార్టీలు ఏకం కావాలన్న షర్మిల. అందరం ఒకే వేదికపైకి వచ్చి పోరాడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న షర్మిల. కోదండరామ్ సానుకూలంగా స్పందించారన్న షర్మిల. నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరముంది. షర్మిల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కోదండరామ్.