నిరుద్యోగ సమస్యపై అన్ని పార్టీలు ఏకం కావాలి: వైఎస్​ షర్మిల

నిరుద్యోగ సమస్యపై అన్ని పార్టీలు ఏకం కావాలి: వైఎస్​ షర్మిల

టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరామ్​తో ముగిసిన వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు  వైఎస్​ షర్మిల భేటీ. నిరుద్యోగుల పక్షాన పోరాడటమే ‘టీ సేవ్​’ లక్ష్యం.  అన్ని పార్టీలు ఏకం కావాలన్న షర్మిల. అందరం ఒకే వేదికపైకి వచ్చి పోరాడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న షర్మిల. కోదండరామ్​ సానుకూలంగా స్పందించారన్న షర్మిల. నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరముంది. షర్మిల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కోదండరామ్​.