అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

అవినాశ్​ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఎంపీ అవినాశ్​ రెడ్డి బెయిల్​  పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆయనకు ఈ నెల 25 వరకు రిలీఫ్​ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులో వెకేషన్​ బెంచ్​ ముందుకు వెళ్లాలని సూచించింది. 25న విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది.