జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. అనంతరం సందేశం అందించారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ కె నరసింహ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.