జిల్లా ఇంచార్జీ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ను సన్మానించిన... - జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..

జిల్లా ఇంచార్జీ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ను సన్మానించిన... - జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :కేటిఆర్ అదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాల నిమిత్తం గద్వాల జిల్లాకు వచ్చిన జిల్లా ఇంచార్జి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ను జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం మర్యాద పూర్వకంగా వచ్చిన ఎమ్మెల్సీ జోగులాంబ గద్వాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల సుదీర్ఘ చర్చ జరిపారు... అనంతరం అక్కడే టిఫిన్ చేశారు.. అతిధిగా వచ్చిన ఎమ్మెల్సీ ని జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, శాలువా పుష్పగుచ్చాంతో
సన్మానం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,యూత్ సభ్యులు ఉన్నారు.