జడ్పీ చైర్ పర్సన్ దావా వసంతకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు

జడ్పీ చైర్ పర్సన్ దావా వసంతకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా దావ వసంత సురేష్  బాధ్యతలు తీసుకొని బుధవారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ  సందర్భంగా  జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో దావ వసంత సురేష్ జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు, జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.