నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటం : షర్మిల

నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటం : షర్మిల

నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటం అవసరమని  వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​పై సిబీఐ దర్యాప్తునకు డిమాండ్​ చేయొచ్చని చెప్పారు