బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్
![బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642d657e29c84.jpg)
బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికే ఈ లీకుల లొల్లి. రెండు పార్టీలు కావాలనే గందరగోళం క్రియేట్ చేస్తున్నాయన్నారు.