బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్​ అయ్యారు. తెలంగాణలో డైవర్షన్​ పాలిటిక్స్​ నడుస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ నాటకాలు ఆడుతున్నాయన్నారు.  ప్రజలను మభ్య పెట్టడానికే ఈ లీకుల లొల్లి. రెండు పార్టీలు కావాలనే గందరగోళం క్రియేట్​ చేస్తున్నాయన్నారు.