మన ఊరు మన బడి పనులను పరిశీలించిన రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి

మన ఊరు మన బడి పనులను పరిశీలించిన రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి
Telangana State Education Welfare Resources Development Corporation Chairman Regula Sridhar Reddy

ముద్ర, మల్యాల: ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం తెలంగాణ రాష్ట్ర విద్య సంక్షేమం వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రేగుల శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు.

కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందం తో పాటు జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ రెహమాన్, డిప్యూటీ ఈ మనోహర్ రావు, మండల విద్యాధికారి శ్రీనివాస్, తహసిల్దార్ సుజాత ఎంపీడీవో వాసవి, గ్రామ సర్పంచ్ గడ్డం జలజ మల్లారెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు హాజరుద్దీన్, విద్య కమిటీ చైర్మన్ రవిలు పాల్గొన్నారు.