రేపు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ పర్యటన

రేపు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ పర్యటన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించునున్నారు. ఉదయం 11 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం. (జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. సిరిసిల్ల  పద్మానాయక  ఫంక్షన్ హాల్‌ లో సిరిసిల్ల పట్టణం.మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు (దాదాపు 1000 మందికి) సహాయాలు ఉపకరణాల పంపిణీ చేస్తారు. సిరిసిల్ల మిని స్టేడియం లో మధ్యాహ్నం 3:30 గంటలకు వాలీబాల్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు.