ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎంజేపీ కాలేజీ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎంజేపీ కాలేజీ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎంజేపీ కాలేజీ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు

సైదాపూర్,ముద్ర:సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన మేడవేణి రమేష్ కూతురు మేడవేణి నాగరాణి ఎంజేపీ కాలేజీ తిమ్మాపూర్ లో హెచ్ఇసి (HEC) గ్రూప్ ఇంటర్ మొదటి సంవత్సరంలో 489/500 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన సందర్బంగా ఎమ్మెల్యే గారు శాలువతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ, భావి భారత నిర్మాణానికి నేటి విద్యార్థులే పునాదులని ఈ విషయాన్ని గ్రహించి  విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో మనస్పూర్తిగా కృషి చేసి అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాన్ని అందుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు.