సీబీఐ తాజా చార్జిషీటులో కనిపించని కవిత పేరు
సీబీఐ తాజా చార్జిషీటులో కనిపించని కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు. గతానికి భిన్నంగా కవిత ప్రస్తావన ఎక్కడా లేదు. కవితను ప్రశ్నించినప్పటికీ జాబితాలో లేని ఆమె పేరు. కవితపై రొటీన్ అభియోగాలు మోపారు. కవితను గతంలో ఈడీ మూడుసార్లు విచారణకు పిలిచింది. తాజా అభియోగపత్రంలోనూ కవిత నిందితులను కలిసిన ప్రస్తావనే ఉంది. నిందితులతో పలుమార్లు ఆమె హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది.