మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
![మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644f65bf77302.jpg)
మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రెండు రోజుల కిందట ప్రమాదవశాత్తూ నాలాలో పడి మౌనిక మృతి చెందింది. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేశారు. మౌనిక కుటుంబాన్ని అన్ని విధాల ఆదకుంటామన్న మంత్రి తలసాని.