మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​. రెండు రోజుల కిందట ప్రమాదవశాత్తూ నాలాలో పడి  మౌనిక మృతి చెందింది.  ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేశారు.  మౌనిక కుటుంబాన్ని అన్ని విధాల ఆదకుంటామన్న మంత్రి తలసాని.