హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. . తెలంగాణ కోర్టు జడ్జి జస్టిస్ దేవరాజు నాగార్జున కూడా మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వలు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.