ముత్తారం యువజన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షునిగా బోడ రత్నాకర్ గౌడ్

ముత్తారం యువజన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షునిగా బోడ  రత్నాకర్ గౌడ్

ముత్తారం ముద్ర: ముత్తారం మండలం యువజన కాంగ్రెస్ పార్టీ మండల ముత్తారం మండల యువజన కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడుగా రత్నాకర్ మండలంలోని పారుపల్లి గ్రామానికి చెందిన బోడ రత్నాకర్ గౌడ్ ను ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు బియ్యని శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న యువ నాయకుడు రత్నాకర్ ను మండల యూత్ ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రత్నాకర్ ను నియమించినట్లు శివకుమార్ తెలిపారు.  తన నియాకామానికి సహకరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు యూత్ అధ్యక్షుడు బియ్యని శివకుమార్, మాజీ జెడ్పిటిసి చొప్పరి సూపర్ సదానందం,  మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీకి రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానన్నారు