నేడు తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
![నేడు తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_664c06ee68c89.jpg)
ముద్ర,తెలంగాణ:-ఇవాళ తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం తిరుమలకు వెళతారు సీఎం రేవంత్ రెడ్డి.