నేడు తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

నేడు తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ముద్ర,తెలంగాణ:-ఇవాళ తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం తిరుమలకు  వెళతారు సీఎం రేవంత్‌ రెడ్డి.