కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్​ లక్ష్మి, సత్యనారాయణ

కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్​ లక్ష్మి, సత్యనారాయణ

కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్​ లక్ష్మి, సత్యనారాయణ.   టీఎస్​పీఎస్సీ సేపర్​లీక్​ కేసులో ఆర్థిక మూలాలు వెతికే పనిలో ఈడీ. ప్రవీణ్​, రాజశేఖర్​ స్టేట్​మెంట్స్​ కోసం నాంపల్లి కోర్టులో కస్టడీ కోరిన ఈడీ. పబ్లిక్​డొమైన్​ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి ఈసీఐఆర్​ నమోదు చేసిన ఈడీ. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని గుర్తించిన ఈడీ. నిందితుల నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న సిట్​. రూ.40 లక్షలు చేతులు మారాయని గుర్తించిన సిట్​.