కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్ లక్ష్మి, సత్యనారాయణ
![కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్ లక్ష్మి, సత్యనారాయణ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6437d0efe0b72.jpg)
కాసేపట్లో ఈడీ ఆఫీసుకు శంకర్ లక్ష్మి, సత్యనారాయణ. టీఎస్పీఎస్సీ సేపర్లీక్ కేసులో ఆర్థిక మూలాలు వెతికే పనిలో ఈడీ. ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ కోసం నాంపల్లి కోర్టులో కస్టడీ కోరిన ఈడీ. పబ్లిక్డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని గుర్తించిన ఈడీ. నిందితుల నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న సిట్. రూ.40 లక్షలు చేతులు మారాయని గుర్తించిన సిట్.