ఎమ్మెల్యేను కలిసిన నూతన మార్కెట్ కమిటి పాలక వర్గం
![ఎమ్మెల్యేను కలిసిన నూతన మార్కెట్ కమిటి పాలక వర్గం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649d79dabec9b.jpg)
ముద్ర, రాయికల్ : రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు గురువారం కమిటీ నియామకానికి కృషి చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా నూతన కమిటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, మాజీ ఎఎంసి ఛైర్మెన్ గన్నే రాజీ రెడ్డి, రాయికల్ ఎఎంసి ఛైర్మెన్ మారంపల్లి రాణి సాయి బాబు, వైస్ చైర్మన్ బర్కం మల్లేశం, కార్యవర్గ సభ్యులు అత్తినేని సాయి రెడ్డి, బత్తినీ వెంకటేష్, సభావత్ రాజన్న, ఇర్ఫాన్ అలీ, కోడిపల్లి సామి రెడ్డి, సూర విజయ్, కోలరాజు, ఎలగందుల రమేష్, ఉడుత గంగరాజం, ఎడుమల శ్రీధర్ రెడ్డి, మాద రమేష్, సుర పాపయ్య, జిల్లా ఎంపీటీసీలు పొరం అధ్యక్షులు నాగరాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ సుధాకర్ రావు, రాయికల్ మండల బి అర్ ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్పందన,మండల పార్టీ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , సర్పంచులు,ఎంపీటీసీ లు,ప్రజా ప్రతినిదులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.