కంటి వెలుగును ప్రారంభించిన జడ్పిటిసి

కంటి వెలుగును ప్రారంభించిన జడ్పిటిసి
ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. గ్రామస్తులందరూ పాల్గొని తమ కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు తీసుకోవాలని లక్ష్మణరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గన్నమనేని లక్ష్మణ్ రావు,ఉపసర్పంచ్ కనకట్ల వెంకయ్య,డాక్టర్లు ఏఎన్ఎం ఆశా వర్కర్లు,వార్డు సభ్యులుతదితరులు పాల్గొన్నారు.