మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన జెడ్పి చైర్ పర్సన్ సరిత

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన జెడ్పి చైర్ పర్సన్ సరిత

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి, ధరూర్ మండల పరిధిలోని పార్చర్ల స్టేజి సమీపంలో శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం. ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు అక్కడికక్కడే మృతి. అర్జున్ 24 సంవత్సరాలు వైశాలి 22 సంవత్సరాలు, జమ్ములు 50 సంవత్సరాలు. ముగ్గురు ఒకటే కుటుంబ సభ్యులు మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురిలో సందర్శించి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందరు 7 వార్డులో, కుటుంబ సభ్యుల నుండి విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతదేహాలను సందర్శించి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.