గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థల సేకరణ

గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థల సేకరణ

గుండాల సెప్టెంబర్ 23 (ముద్ర న్యూస్):-గుండాల మండల గ్రామ పంచాయతీ పురాతన భవనం వర్షానికి తడిసి భవనం పై పెచ్చులు ఓడిపోవడం భవనము కూలిపోయే అవకాశం ఉందని గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గుండాల మండలంలో,ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో చూసి ఆ స్థలంలో గ్రామపంచాయతీని నిర్మించాలని, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేశారు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి 20,లక్షల రూపాయలు మంజూరు అయింది అన్నారు.ఈ కార్యక్రమంలో,గ్రామపంచాయతీ కార్యదర్శి చిత్తులూరు రమేష్ గౌడ్ ఎంపీటీసీ కుంచాల సుశీల అంజిరెడ్డి గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్ ఎలికట్టి రమేష్ గౌడ్ యండి సిరాజ్ గిరికత్తుల మురళి మండల కోఆప్షన్ మెంబర్ ఎండి షర్పద్దిన్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.