ఈటలకు మద్దతుగా బైక్ ర్యాలీ

ఈటలకు మద్దతుగా బైక్ ర్యాలీ

ముద్ర,వీణవంక: వీణవంక మండలంలో ఈటల రాజేందర్ కు మద్దతుగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.మామిడాలపల్లి గ్రామం నుండి వల్భపుర్ గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈటల రాజేందర్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.