సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ఇందిరా పార్కు వద్దగల కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి సిఎం కేసిఆర్ పుష్పాంజలి గట్టించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.