లేగదూడకు డోలారోహణము

లేగదూడకు డోలారోహణము

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ సత్యసాయి మందిరంలో ఆదివారం సాయంత్రం ఇటీవల జన్మించిన ఆడ లేగ దూడకు శాస్త్రోక్తంగా డోలారోహణం నిర్వహించారు. కొత్త చంద్రకళ, ప్రభాకర్ లు పెంచుకొంటున్న ఆవులు రెండు ఇటీవల రెండు దూడలకు జన్మనిచ్చాయి. వారు  బందుమిత్రులను, సత్యసాయి భక్తుల సమక్షంలో వీటికి సాయిరాం, నందిని అని నామకరణము చేశారు. డోలారోహణ అనంతరము భోజన ప్రపాదాలు ఏర్పాటు చేశారు. ససైసేవ సమితి అధ్యక్షులు శిరీగ ప్రభాకర్, ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.