వరద బాధితులకు చేయూత

వరద బాధితులకు చేయూత

  • అరె కుల సంఘ0 ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

ముద్ర న్యూస్ రేగొండ:-వరద బాధితుల కష్టాల్లో మేము సైతం పాలు పంచుకుంటాం అంటు అరె కుల సంఘ0 నాయకులు చేయుతనందించారు.అందులో భాగంగా .అరె సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు. వంచనగిరి వీరేశం, ఆధ్వర్యంలో  బుధవారం మోరాంచ పల్లి గ్రామస్తులకు .వరద బాధితులకు.నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు..ఇట్టి కార్యక్రమం లో అరె సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు హింగే మహేందర్ జీ,మటికె సంతోష్, భూపాలపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు కుసుంబ రంజిత్, జిల్లా నాయకులు వాడికారి కిషన్ రావు, (సోషల్ మీడియా),అసాల కిషన్ రావు ,మోర్తాల  రాజేందర్ ,మరిగిద్దే రామారావు ,దుమాల అంకూస్ గారు,తుమ్మనపెల్లి మోహన్ రావు , ఆయుష్ హాస్పిటల్ సొనాజీ, డాక్టర్ బలేరావు మీనా,మోరంచ పల్లి గ్రామ సర్పంచ్ లకిడే కమల, వేంకటేశ్వర్లు,,ఉప సర్పంచ్ సండెసారి రాజేశ్వరరావు, పాల్గొన్నారు.