టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసుపై హైకోర్టులో విచారణ 

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసుపై హైకోర్టులో విచారణ 

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణను జూన్​ 5కు వాయిదా వేసిన హైకోర్టు. కేసు దర్యాప్తు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న హైకోర్టు. విచారణపై స్టేటస్​ రిపోర్టు జూన్​ 5 లోపు సమర్పించాలని ఆదేశం.   కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్​ పిటిషన్​ వేసింది.