టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసుపై హైకోర్టులో విచారణ
![టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసుపై హైకోర్టులో విచారణ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64464ca9b9f45.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణను జూన్ 5కు వాయిదా వేసిన హైకోర్టు. కేసు దర్యాప్తు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న హైకోర్టు. విచారణపై స్టేటస్ రిపోర్టు జూన్ 5 లోపు సమర్పించాలని ఆదేశం. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ పిటిషన్ వేసింది.