కేసీఆర్కు వైరల్ ఫీవర్
త్వరలో కోలుకుంటారన్న కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్తెలిపారు. ప్రగతి భవన్లోనే ఆయనకు వైద్య బృందం తగిన చికిత్స అందిస్తోందని వెల్లడించారు. త్వరలోనే సీఎం కేసీఆర్కోలుకుని మన మధ్యకు వస్తారని పేర్కొన్నారు. ఈమేరకు కేటీఆర్మంగళవారం రాత్రి ఒక ట్వీట్చేశారు.
అంతకు ముందు కేటీఆర్హుటాహుటిన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రగతి భవన్కు బయల్దేరి వెళ్లారు. దీంతో కేసీఆర్ఆరోగ్యం బాగా లేదని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరవేస్తూ కేటీఆర్పై ట్వీట్చేశారు.